BDK: కొత్తగూడెం పట్టణ కేంద్రంలో టీడీపీ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని నాయకులు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ముందుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ NTR విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.