KMM: సింగరేణి మండలం తొడితలగూడెం గ్రామ నివాసి అయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దబోయిన ప్రశాంత్ తండ్రి ఖమ్మంలోని ఆరోగ్య హాస్పిటల్లో అనారోగ్యం తో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గురువారం ఆసుపత్రికి వెళ్లి ప్రశాంత్ తండ్రిని పరామర్శించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు.