NLG: ప్రతి ఒక్కరూ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం చింతపల్లి మండలం తీదేడు( వెంకటంపేట) లో శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.