NRPT: రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక మోటివేషనల్ సెషన్ నేడు ఉదయం 10:30 నుంచి 12:30 వరకు T-SAT యూట్యూబ్ ద్వారా నిర్వహించనున్నట్లు డీఈవో గోవిందరాజు తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా IAS పాల్గొని విద్యార్థులకు పరీక్షలపై మార్గనిర్దేశం చేయనున్నారు.