PDPL: మంథనిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను పోలీసులు సీఈఐఆర్ (CEIR) పోర్టల్ సాయంతో గుర్తించి బాధితులకు అప్పగించారు. నెల రోజుల క్రితం ఫోన్ పోవడంతో బాధితుడు ఆన్లైన్లో దరఖాస్తు చేయగా, సాంకేతిక ఆధారాలతో ఆచూకీ కనుగొన్న పోలీసులు ఫోన్ను స్వాధీనం చేసుకొన్నారు.ఫోన్ పోగొట్టుకున్నవారు సీఈఐఆర్ నమోదు చేసి రసీదులు స్టేషన్లో సమర్పించాలన్నారు.