ASF: కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో NSS ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్- 2026’ జిల్లా స్థాయి పోటీలు మార్చి 5న నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ కే.శ్రీదేవి సోమవారం తెలిపారు.18 నుంచి 25 ఏళ్ల యువత ఇందులో పాల్గొనవచ్చన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు-భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు అంశంపై 3 నిమిషాల ప్రసంగం చేయాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.