HYD: బీఆర్ఎస్ సీనియర్ నేత మధురానగర్ కాలనీ అధ్యక్షుడు ప్రతాప్రెడ్డి మరణం చాలా బాధాకరమని ఎమ్మెల్యే మాగంటి సునీత అన్నారు. శనివారం ప్రతాప్రెడ్డి నివాసానికి చేరుకుని ఆయన పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆమెతో పాటు స్థానిక నేతలు ఉన్నారు.