RR: ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి డీజీపీ శివధర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 4న ఇబ్రహీంపట్నంలో జరిగే మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సజావుగా సాగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాంటి గొడవలకు తావు లేకుండా ఛైర్మన్ ఎన్నిక నియామకం సజావుగా సాగాలని కోరారు.