NDL: జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా ఇంఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ RWS అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో బడ్జెట్ అవుట్అచ్ 2026-27 కార్యక్రమం నిర్వహించారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలన్నారు.