NRPT: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు.నేరుగా బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులు సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని బరోసా కల్పించారు.ప్రజావాణిలో వచ్చే అర్జీలు పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులకు చెప్పారు.