BDK: స్కానింగ్ సెంటర్లలో ‘ఫారమ్-ఎఫ్’ను సక్రమంగా పూరించాలని, రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని డీఎంహెచ్ డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. జిల్లాలోని స్కానింగ్ సెంటర్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం డీఎంహెచ్ కార్యా లయంలో పీసీపీఎన్ స్టిటి జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు.