MDCL: నేటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ఒకేసారి జరగనుంది. ఉప్పల్, నాచారం సహా అనేక ప్రాంతాలకు ఇప్పటికే రేషన్ బియ్యం స్టాక్ వచ్చినట్లు డీలర్లు తెలిపారు. పంపిణీ ప్రక్రియలో భాగంగా మూడు నెలల కోసం మూడుసార్లు, వేలిముద్రలతో వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత బియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. అందరూ దీనిని గమనించాలని కోరారు.