SRCL: యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు కోరారు. మర్తన్నపేట మార్గదర్శి స్కూల్ విద్యార్థులు కోనరావుపేట మండల కేంద్రంలో డ్రగ్స్ నిర్మూలనపై ప్లే కార్డ్స్ ర్యాలీ నాటకాలు డ్యాన్స్ ద్వారా ప్రజలకు మత్తుపదార్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థి దశలో కష్టపడినప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.