KMR: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో హజ్ సందర్శనార్థం యాత్రికులకు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని DMHO డా.రవీందర్ గౌడ్, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లుతో కలిసి నేడు సందర్శించారు. యాత్రికుల రక్త నమూనాలను సేకరించి, యాత్రికుల ఆరోగ్య స్థితిగతుల నిర్ధారణ కోసం ప్రభుత్వ ఆదేశాలతో తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.