SRCL: చందుర్తి మండలం జోగాపూర్- రామారావు పల్లి గ్రామాల మధ్య పంచాయతీ పాలకవర్గం రాత్రి స్పీడ్ బ్రేకర్లు నిర్మిస్తున్నారు. అదే సమయంలో అటువైపుగా ఒక వ్యాను రావడంతో స్పీడ్ బ్రేకర్ మీదుగా వెళ్లవద్దని అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులకు, వ్యాన్ డ్రైవర్తో పాటు అందులో ఉన్న వారికి మధ్య వివాదం చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.