WNP: పదో తరగతి, ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా, సమయాలకు అనుగుణంగా బస్సులను నడపాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.