HYD: కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందినా ఆ ఇళ్లలో ఉండని లబ్ధిదారులకు ఏప్రిల్ 30 వరకు నోటీసులు జారీ చేయాలన్నారు. ఈ మేరకు స్పందించనివారి ఇళ్లు రద్దు చేసి పేదలకు కేటాయిస్తామని మంత్రులు స్పష్టం చేశారు.