VZM: రాజాం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న పశు మాంసం దుకాణంపై మున్సిపల్ అధికారులు ఇవాళ దాడులు నిర్వహించారు. పశు మాంసం విక్రయించే దుకాణంలో తనిఖీ చేయగా సుమారు 25 కిలోలు ఆవు మాంసం లభ్యమైనట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. దుకాణానికి రూ.5000 జరిమానా విధించారు.