MDCL: అల్వాల్ సర్కిల్ టీడీపీ పార్టీ ఇంఛార్జ్ రామకృష్ణ ఆధ్వర్యంలో సుభాష్ నగర్లోని గొల్లగూడ కమాన్ వద్ద టీడీపీ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పార్టీ స్థాపకులను స్మరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గొల్లగూడ శీను, నర్సింగరావు, ప్రతాప్, అఖిలేష్, దత్తాత్రేయ, కిట్టు, ఉన్నారు.