MNCL: అభయారణ్యంలో వన్యప్రాణులకు రక్షణ కరువై మృత్యువాత పడుతున్నాయి. తాళ్లపేట రేంజ్లో వేటగాళ్లు చిరుత పులిని హతమార్చడం పెద్ద చర్చంశనీయంగా మారింది. కోతులు రోడ్లపైకి వచ్చి ప్రమాదాలలో చనిపోతున్నాయి. దుప్పులు, జింకలు గ్రామ శివారులకు వచ్చి కుక్కల దాడిలో మృతి చెందుతున్నాయి. వేటగాళ్ల ఉచ్చులో పులులు, చిరుత చనిపోతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.