JN: తాడిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన చిల్పూరు మండలం చిన్న పెండ్యాల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన పూజారి రమేష్ ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడ్డాడు దీంతో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని ఎంజీఎంకు తరలింగారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.