MBNR: జిల్లా కేంద్రంలోని రామయ్య భౌలీ కాలనీలో గురువారం రాత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మథిన్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విందులో పాల్గొని ముస్లింల చేత ఉపవాసాన్ని విరవింపజేశారు. రంజాన్ మాసం పవిత్ర మాసంగా పేరుగాంచిందని, ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో ఆ అల్లా వారిపై కృప ఉండాలని కోరారు.