పంజాబ్తో జరిగే చివరి లీగ్ మ్యాచ్కు LSG కీలక ఆటగాడు మిచెల్ మార్ష్ దూరమయ్యాడు. ఈ సీజన్లో 563 పరుగులతో లక్నో టాప్ స్కోరర్గా నిలిచిన మార్ష్ తుది జట్టులో లేడని ESPNcricinfo తెలిపింది. లక్నో ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అవ్వగా.. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే పంజాబ్కు ఈ మ్యాచ్ గెలవడం అత్యంత కీలకం.