AP: రాజమహేంద్రవరం అనూరియా కేసులపై ప్రజలకు మంత్రి కందుల దుర్గేష్ కీలక సూచనలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్, వైద్యశాఖ అధికారులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Tags :