AP: చిత్తూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. 14 సైనేడ్ బాంబులు పెట్టినట్లు కోర్టు ఏవోకు మెయిల్ వచ్చింది. ఈ బెదిరింపు మెయిల్తో అప్రమత్తమైన పోలీసులు.. బాంబ్స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు.
Tags :