AP: గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస ఆంధ్రులతో మంత్రి సుభాష్ వీడియో కాల్ మాట్లాడారు. ఏపీ ఎన్ఆర్టీసీ హెల్ప్లైన్ ద్వారా పూర్తి సహాయం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని సుభాష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ వెంటే ఉంటుందని కార్మికులకు ధైర్యం చెప్పారు.