AP: గ్రామీణ డాక్ సేవక్లకు మౌలిక వసతులు కల్పించాలని కోరానని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. గ్రామీణ డాక్ సేవక్ల పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల్లో సీట్లు వచ్చేలా చూశానని చెప్పారు. గ్రామీణ డాక్ సేవక్లకు శిరసు వంచి ప్రణామం చేస్తున్నానని పేర్కొన్నారు. తపాలాశాఖలో పార్సిల్ వ్యవస్థ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.