TG: ఖమ్మం భూదాన్ భూముల్లో కూల్చివేతలు అన్యాయం అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చడమే తప్ప పేదలకు గజం భూమి ఇవ్వలేదన్నారు. మూసీ సుందరీకరణ పేరిట అపార్ట్ మెంట్లు కూల్చొద్దని డిమాండ్ చేశారు.
Tags :