ఏపీని తెలుగునాడుగా మార్చాలని ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు డిమాండ్ చేశారు. ‘కేరళను కేరళం అని మార్చినట్లే ఏపీని కూడా తెలుగునాడుగా మార్చాలన్నారు. తమిళనాడులా తెలుగునాడు అని మార్చేందుకు మాజీ సీఎం NTR ప్రయత్నించారు. కేరళ వాళ్లకున్న పట్టుదల మనలోనూ ఉంటే మన బతుకులు కూడా మారుతాయి’ అంటూ చెప్పుకొచ్చారు.