AP: తిరుమల ప్రసాదంపై రాజకీయం చేశారని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. తప్పు జరిగిందని తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పబ్బం కోసం ఇరుపార్టీలు పోటీపడుతున్నాయని విమర్శించారు. దేవుడి పేరుతో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు.