ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్ మీద యుద్ధం.. ప్రధాని మోదీకి తెలుసా? తెలియదా? అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిలదీశారు. ఇజ్రాయెల్ మోదీకి ఈ యుద్ధం గురించి చెప్పిందా?.. లేదా? అని ప్రశ్నించారు. 10 కోట్ల మంది భారతీయులు దుబాయ్, మిడిల్ ఈస్ట్లో ఉన్నారని.. వారందరినీ ప్రభుత్వం ఎలా రక్షిస్తుందన్నారు.