కాన్షీరాం.. రాజకీయ నేత. పంజాబ్ ఖవాస్పూర్ గ్రామంలో జన్మించారు. వెనకబడిన వర్గాల రాజకీయ చైతన్యానికి ఎంతో కృషి చేశారు. అంబేద్కర్ ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లారు. వివక్షకు వ్యతిరేకంగా, బహుజనుల సాధికారత కోసం ఎంతో కృషి చేశారు. 1984లో బహుజన సమాజ్ పార్టీని స్థాపించి 85 శాతం ఉన్న బహుజనులను ఏకం చేశారు. UP సీఎంగా మాయవతిని చేసి దళిత రాజకీయాల్లో విప్లవాత్మక మార్పు తెచ్చారు.