AP: ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. దైవాలరావూరు, పమిడిపాడులో విద్యార్థులకు ఆయన సైకిళ్లను పంపిణీ చేశారు. సైకిళ్ల పంపిణీలో దాతల సహకారం మరువలేనిదన్నారు. గత ప్రభుత్వంలో విద్యావ్యవస్థ అగమ్యగోచరంగా మారిందని మండిపడ్డారు.