శ్రీకాకుళం రూరల్ మండలం బలగ గ్రామానికి చెందిన చిట్టి భాస్కరరావు బీజేపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో గురువారం చేరారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇందులో శ్రీకాకుళం ఈస్ట్ మండల అధ్యక్షురాలు కనుగుల లలితకుమారి, తదితరులు పాల్గొన్నారు.