GDWL: ఈనెల 15వ తేదీన బడంగ్ పేటలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే బహుజన రాజకీయ యుద్ధభేరి సభకు సంబందించిన కరపత్రాలను గురువారం ధరూర్ మండల కేంద్రంలోని వైఎస్ఆర్ విగ్రహం దగ్గర విడుదల చేశారు. ఈ సందర్బంగా గద్వాల అసెంబ్లీ కార్యదర్శి సోంపురం దేవన్న మాట్లాడుతూ.. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరామ్ జయంతిని పురస్కరించుకొని సభ జరుగుతుందని ఆయన అన్నారు.