మోహన్లాల్, తరుణ్ మూర్తి కాంబో మూవీ ‘అతిమనోహరం ఆగిపోయిందనే ప్రచారంపై దర్శకుడు స్పందించాడు. స్క్రిప్ట్ సమస్యల వల్ల షూటింగ్ ఆగిందనే వార్తల్లో నిజం లేదని, అవి పచ్చి అబద్ధాలని కొట్టిపారేశాడు. గడిచిన 78 రోజులుగా తొడుపుజలో శరవేగంగా షూటింగ్ జరుగుతోందని, భారీ వర్షాల వల్ల చిన్న ఇబ్బందులున్నా టీమ్ ఉత్సాహంగా పని చేస్తోందని తెలిపాడు. వ్యూస్ కోసం అబద్ధాలు ప్రచారం చేయవద్దని కోరాడు.