పవన్ కళ్యాణ్, సాయి దుర్గా తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘బ్రో’ చిత్రం సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర సీక్వెల్పై దర్శకుడు సముద్రఖని స్పందించాడు. ‘బ్రో-2’ చేయాలని తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే సినిమా పనులు ప్రారంభిస్తానని పేర్కొన్నాడు. దీంతో ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది.