శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం ఏకాదశి: ఉ. 8-55 తదుపరి ద్వాదశి ఆశ్లేష: సా. 3-43 తదుపరి మఘ వర్జ్యం: ఉ.6-28 వరకు, తిరిగి తె.3-31 నుంచి 5-05 వరకు అమృత ఘడియలు: మ.2-11 నుంచి 3-43 వరకు దుర్ముహూర్తం: సా.4-31 నుంచి 5-19 వరకు రాహుకాలం: సా.4.30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ.6.01; సూర్యాస్తమయం: సా.6.08 మతత్రయ ఏకాదశి, వాడపల్లి తీర్థం.