AP: పల్నాడు జిల్లా మాచర్లలో విషాదం నెలకొంది. ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య చేసుకుంది. గత కొన్నేళ్లుగా చౌడమ్మ, నాగరాజు అనే ఇద్దరు వ్యక్తులు ప్రేమలు ఉన్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించరని.. ఇంటి నుంచి వెళ్లిపోయారు. కానీ 4 రోజుల క్రితం చౌడమ్మను ఆమె తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.