AP: విజయనగరం రాజాం మండలం గెడ్డవలసలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో పిడుగుపడి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. మృతులు సత్తెమ్మ, రాజు, నర్సమ్మగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :