తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కోయంబత్తూర్ జిల్లా పాల్పారైలో వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా కేరళకు చెందినవారిగా గుర్తించారు.