గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రత పెరుగుతోంది. రాజధానిలో ఏక్యూఐ 400 దాటింది. రాజధానిలో రోజు రోజుకు గాలి మరింత ప్రమాదకరంగా మారుతోంది.
సాధారణంగా డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు దేశంలోని ఉత్తర ప్రాంతాలు తీవ్రమైన చలిని ఎదుర్కొంటాయి. అయితే ఈసారి వాతావరణం మారనుంది. డిసెంబర్ 2023 నుండి ఫిబ్రవరి 2024 వరకు భారతదేశం అంతటా సాధారణం కంటే ఎక్కువ వేడి ఉండవచ్చని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింద
కోలీవుడ్ లో గత కొన్ని రోజులుగా హీరోయిన్ త్రిష, నటుడు మన్సూర్ అలీఖాన్ మధ్య ఎలాంటి వివాదం నడుస్తోందే తెలిసిందే. లియో సినిమా ప్రమోషన్స్లో భాగంగా మన్సూర్, హీరోయిన్ త్రిష అనుచిత వ్యాఖ్యలు చేయడంతో గొడవ మొదలైంది.
బీజేపీ హిందువుల పక్షాన పోరాడే పార్టీ అని ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీని ప్రకారమే వారి అలవాట్లు, అభిరుచులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ కార్యాలయంలో వాస్తు మార్పులకు తెరలేపింది.
చెదురు ముదురు సంఘటనలు మినహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. ఎల్లుండి ఎన్నికల ఫలితాలను ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
వాణిజ్య బ్యాంకులు రూ.2000 నోట్లను స్వీకరించడం నిలిపివేసిన తర్వాత నవంబర్ 30 వరకు 97.26 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తెలంగాణ టూరిజం శాఖ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆఫీస్ మొదటి అంతస్తులోని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.