జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క ఎంతో బెటర్ అని టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. తెలంగాణ ఎన్నికల వేళ పవన్ సభ కంటే బర్రెలక్క సభ ఎంతో బెటర్గా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన నెట్టింట ఓ వీడియోను షేర్ చేశారు.
తాము నటించిన కాలింగ్ సహస్ర సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హీరో సుడిగాలి సుధీర్, హీరోయిన్ డాలీషా 'హిట్ టీవీ' ప్రేక్షకులతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నైనిటాల్-కోటాబాగ్ బ్లాక్లోని బఘని వంతెన సమీపంలో ఒక కారు లోతైన గుంటలో పడిపోయింది.
తెలంగాణలో బీజేపీ పార్టీ బలపడుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బీసీ అభ్మర్థిని సీఎంగా ప్రకటించినందుకే ఆయన బీజేపీకి మద్దతు ఇచ్చానన్నారు. ఏపీ తనకు జన్మనిస్తే తెలంగాణ తనకు పునర్జన్మ ఇచ్చిందని, ఇక్కడి ప్రజలకు అన్యాయం జరిగితే తిరగబడతా
రోహిత్ శర్మ 2024 టీ20 ప్రపంచకప్లో ఆడాలంటే కోహ్లీలా ఫిట్నెస్ కాపాడుకోవాలని శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేర్కొన్నారు. ఆయనకు నెక్ట్స్ వరల్డ్ కప్ కూడా ఆడే సత్తా ఉందన్నారు.
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ. నిజానికి, కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి.
సంగారెడ్డిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 635 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాల్లో ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.
1997 తర్వాత సౌత్ కొరియాలో తొలి మరణశిక్షను కోర్టు విధించింది. అది కూడా 23 ఏళ్ల యువతికి ఆ మరణశిక్షను విధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ కేసు చర్చనీయాంశమైంది.
బర్రెలక్క శిరీష తరఫున మాజీ సీబీఐ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ కొల్లాపూర్లో ప్రచారం నిర్వహించారు. శిరీష ఎన్నికల్లో పోటీచేయడాన్ని అభినందించారు. రాజకీయాల్లోకి బర్రెలక్కలాంటి యువత రావాలని కోరారు. ఈల గుర్తుకు ఓటు వెయ్యాలని పిలుపునిచ్చారు.