ప్రస్తుతం టాలీవుడ్లో మాస్ మహారాజా రవితేజ అప్ కమింగ్ ప్రాజెక్ట్ హాట్ టాపిక్గా మారింది. నాలుగో సారి గోపిచంద్ మలినేనితో చేయనున్న ప్రాజెక్ట్ ఆగిపోయిందని.. రవితేజ ప్లేస్లో బాలీవుడ్ హీరో నటిస్తున్నాడనేది వైరల్గా మారింది.
న్యాచురల్ స్టార్ నానికి యాక్సిడెంట్ అయిందా? అంటే, ఔనన్ అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కానీ నాని మాత్రం ఈ విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మరి నానికి ఏ సినిమా షూటింగ్లో యాక్సిడెంట్ అయింది?
సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు గత 14 రోజులుగా జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శనివారం పరిశీలించారు.
అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 10 మందికి తీవ్రంగా గాయలయ్యాయి.
మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంట్లో కేసీఆర్ వేల కోట్లు దాచాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల అధికారికి వందసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయలేదని మండిపడ్డారు. బీజేపీ పార్టీ కేసీఆర్ కనుసైగలతో నడుస్తుందన్నా
దేశంలోని టాప్-5 ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడాపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ భారీ జరిమానా విధించింది. సిటీ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులకు కూడా కోటి రూపాయల జరిమానా విధించింది.