మహారాష్ట్రలోని పూణెలో ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది. ఇక్కడ పూణెలోని వాన్వాడి ప్రాంతంలోని ఓ పోష్ సొసైటీలో భార్య తన భర్తను ముక్కుపై కొట్టి హత్య చేసింది. నిజానికి, తన పుట్టినరోజున తన భర్త తనను దుబాయ్కి తీసుకెళ్లాలని కోరింది.
పాకిస్థాన్లోని కరాచీలోని రషీద్ మిన్హాస్ రోడ్లోని ఆర్జే మాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. తొమ్మిది మృతదేహాలను ఆసుపత్రులకు తరలించినట్లు కరాచీలోని స్థానిక ఆసుపత్రుల అధికారులు, పోలీసులు తెలిపారు.
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్నుప్రధాని మోడీ సందర్శించారు. స్వదేశి టెక్నాలజీతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్లో విహరించారు. మన దేశం ఎందులో తక్కువ కాదని గర్వంగా చెప్పగలనని తెలిపారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో సిగరెట్ తాగి బోట్ ఇంజిన్పై విసిరివేయడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం మరికొందరిని కూడా విచారిస్తున్నట్లు
తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా పెట్రేగిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. గత పదేళ్లలో అభివృద్ధి పడకేసిందని విమర్శించారు.
మెగా 156 ప్రాజెక్ట్ను భారీ సోషియో ఫాంటసీగా ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. మెగా 157 విషయంలో మాత్రం క్లారిటీ లేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. దాదాపుగా మెగా 157 డైరెక్టర్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది.
ఏపీ సీఎం జగన్ మరో సారి జైలుకు వెళ్లే సమయం దగ్గర పడిందని టీడీపీ నేత నారా లోకేష్ పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పుడుతున్నారని ఆరోపించారు. తనకు ఇది వరకు కేటాయించిన జైలు దుస్తులను ఉతికించి పెట్టుకొమ్మని సూచించారు.
తమిళనాడు ప్రభుత్వం జనాభా గణన చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కుక్కల సంఖ్య ఆధారంగా జనాభా గణన జరగనుంది. ఈ మేరకు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యం వెల్లడించారు.