వివిధ కారణాల వల్ల మన ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు జీవితంలో ముఖ్యమైన భాగం అయిపోయాయి. సాధారణంగా గాడ్జెట్లు.. సమయం గడపడానికి మాత్రమే కాకుండా పని చేయడానికి, ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి అవసరం. అయినప్పటికీ అధిక స్క్రీన్ సమయం మన మొత్తం ఆరోగ్యాన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అభ్యర్థన మేరకు నవంబర్ 28వ తేదిలోపు రైతుబంధు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇటీవల వచ్చిన లియో చిత్రంలో నటించిన సీనియర్ యాక్టర్ మన్సూర్ అలీఖాన్, త్రిషను ఉద్దేశించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు మన్సూర్ అలీఖాన్, త్రిషకు సారీ చెప్పగా.. త్రిష కూడా క్షమించేసింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే ప్రస్తుతం తన సినిమాల అప్డేట్స్ ఏమీ ఇవ్వలేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు లండన్లో ఉంటోంది. పూజా చివరిగా ‘గుంటూరు కారం’ మూవీలో హీరోయిన్గా ఫైనల్ అయ్యి తప్పుకుంది. తాజాగా ఈ బుట్టబొమ్మ పింక్ స్కర్ట్తో ఉన్న ఫోటో
డ్రగ్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేక తల్లిదండ్రులు తమ పిల్లలను అమ్మేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేశారు.
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న హాయ్ నాన్న మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ మధ్య ఈ మూవీ సాగనుందని ట్రైలర్లో తెలుస్తోంది. ప్రేమ, ఎమోషన్స్ మధ్య సాగే ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల కానుంది.
ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2పై బాంబులు వేస్తామని బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. అలా చేయకుండా ఉండాలంటే ప్రతి ఫలంగా బిట్కాయిన్ రూపంలో ఒక మిలియన్ యుఎస్ డాలర్లు డిమాండ్ చేశారు.