తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణవనం మండలం పోలీస్ స్టేషన్ సమీపంలో స్కూల్ బస్సు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఉత్తరకాశీలోని టన్నెల్ నుంచి కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పైప్ లైన్ ద్వారా కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు సిబ్బంది మాక్డ్రిల్ను కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సో
ఉత్తరకాశీ సొరంగం ప్రమాదం జరిగి నేటికి 13 రోజులు. ఇప్పటి వరకు సొరంగం నుంచి కార్మికులు బయటకు రాలేకపోయారు. రెస్క్యూ టీమ్ వేగంగా రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమై ఉంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ నేడు హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే శుభవార్తలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తమ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు.
కార్తీక పౌర్ణమిని 26వ తేదీన ఆదివారం రోజున జరుపుకోవాలని పండితులు సూచించారు. ఆ రోజు పనికిరాని వారు మరుసటి రోజు లేదంటే మళ్లీ వచ్చే వారం జరుపుకోవచ్చని పేర్కొన్నారు.
మామూలుగా అయితే యష్ ప్లేస్లో మిగతా హీరోలు ఉండి ఉంటే.. ఈపాటికే బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఉండేవారు. కానీ ఇప్పటి వరకు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వలేదు యష్. తాజాగా దీనికి కారణం ఇదేనని చెప్పుకొచ్చాడు యష్.
వరంగల్ జిల్లాలో కాలిపోతున్న కారు ఇంజిన్లో భారీ కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. కారులో మంటలు చెలరేగడంతో పోలీసులు మంటలను ఆర్పేందుకు వచ్చి ఇంజిన్లో కరెన్సీ కట్టలను చూసి షాక్కు గురయ్యారు.
ట్రిపుల్ ఆర్తో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. నెక్స్ట్ దేవర పాన్ ఇండియా లెవల్లో భారీగా ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ షెడ్యూ
మీరాబాయి 525 జయంతి సందర్భంగా ప్రధాని మోదీ పోస్టల్ స్టాంప్స్, 525 రూపాయల నాణేలను విడుదల చేశారు. సెయింట్ మీరాబాయి మహిళా శక్తిని బలోపేతం చేశారని ఈ సందర్భంగా ప్రదాని మోదీ కొనియాడారు.