తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కాలం చెల్లిందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు పాలన జరగలేదని విమర్శించారు.
గేమ్ చేంజర్ లీకులను.. ఇక అపలేరు అన్నట్టుగానే ఉంది వ్యవహారం. నిర్మాత దిల్ రాజు ఎన్ని విధాలుగా ట్రై చేసిన గేమ్ చేంజర్ షూటింగ్ నుంచి లీకులు మాత్రం ఆగడం లేదు. లేటెస్ట్ మైసూర్ షెడ్యూల్లో కూడా ఓ వీడియో లీక్ అయింది.
యానిమల్.. యానిమల్.. యానిమల్.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ఇంకా ఈ సినిమా థియేటర్లలోకి రానేలేదు.. కానీ జస్ట్ సాంగ్స్, టీజర్, ట్రైలర్తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా.
పవన్ కళ్యాణ్పై ఓ వ్యక్తి చెప్పు దాడికి యత్నించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో అది ఇప్పటి వీడియో కాదని, కొందరు కావాలనే పవన్ కళ్యాణ్పై ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని జనసేన కార్యకర్తలు క్లారిటీ ఇచ్చార
చైనాలోని చిన్నారుల్లో విస్తరిస్తున్న మిస్టరీ వ్యాధిపై భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ కన్నేసి ఉంచింది. చైనాలో పెరుగుతున్న ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కేసులతో పాటు, శ్వాసకోశ వ్యాధుల సమూహాల నుండి భారతదేశానికి ముప్పు తక్కువగా ఉందని కేంద్ర ఆరో
వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్ల తీరుపై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ ప్రపంచకప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి బీరు తాగడం కలకలం రేపుతోంది.
వేసవిలో కంటే శీతాకాలంలో మన శరీరానికి తక్కువ నీరు అవసరమని తరచుగా ప్రజలు అనుకుంటారు, కానీ అది నిజం కాదు.. వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఈ సీజన్లో దాహం తక్కువగా అవుతుందని ప్రజల నమ్మకం.
విశాఖ నుంచి పాలనకు అన్ని ఏర్పాట్లను వైసీపీ సర్కార్ పూర్తి చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని శాఖలు అక్కడికి తరలి వెళ్లాయి. తాజాగా మిగిలిన అన్ని శాఖలకు సంబంధించి భవనాలను కేటాయించాలని జీవో జారీ అయ్యింది. అందుకోసం ప్రత్యేక కమిటీని కూడా