గనిలో ఎలివేటర్ కూలిపోవడం వల్ల 11 మంది చనిపోగా మరో 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన సౌత్ ఆఫ్రికాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
శ్వేత మర్డర్ మిస్టరీ కోసం వెళ్లిన ఎస్ ఐ అర్జున్ కు తెలిసిన నిజాలకు షాక్ అవుతాడు. చిన్నప్పటినుంచి థూరానికల్ శాడిసమ్ తో బాధ పడుతున్న శ్వేత తన బాయ్ ఫ్రెండ్ కోసం ఒక మర్డర్ చేస్తుంది. వీటన్నింటిని అర్జున్ ఎలా ఛేదించాడు. అర్జున్ ఎంతో ప్రాణంగా ప్రే
వరంగల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్పై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఓరుగల్లు పాత్ర ఎంతో కీలకం అన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని లేదంటే రాష్ట్రం ఆగమైతదని సూచించారు.
సచిన్ పేరుతో ఉన్న రైల్వే స్టేషన్ గురించి ప్రముఖ క్రికెటర్ సునీల్ గవాస్కర్ షేర్ చేశారు. తనకు ఎంతో ఇష్టమైన క్రికెటర్ పేరుతో రైల్వే స్టేషన్ ఉండటం ఆనందంగా ఉందన్నారు.
జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సూపర్ స్టార్ రజనీకాంత్.. నెక్స్ట్ ఫిల్మ్ 'జై భీమ్' డైరెక్టర్తో చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్గో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నాడు. తాజాగా ఈ సినిమా కోసం ఓ యంగ్ హీరో
ఓ యువకుడు తన తల్లి చేసిన వంట రుచిగా లేదని కోపంతో రగిలిపోయాడు. ఆవేశంలో తన తల్లిని క్రూరంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. తల్లిని హత్య చేసిన తర్వాత మనస్తాపంతో నిందితులు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితేంటి? అనేది ఎటు తేలకుండా ఉంది. ముఖ్యంగా హరిహర వీరమల్లు విషయంలో ఏం జరుగుతుందో? ఎవరికి క్లారిటీ లేదు. కానీ తాజాగా ఈ సినిమా ఆగిపోయినట్టుగా మరోసారి క్లారిటీ వచ్చినట్టే.
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న తాజా సినిమా యానిమల్ రిలీజ్కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా రణబీర్ కపూర్ కెరియర్లో హైయెస్ట్ అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్స్లో రికార్డ