రామ్ చరణ్ కెరీర్ ప్లానింగ్ పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR తర్వాత తన సినిమాలు ఎక్కువ గ్యాప్ లేకుండా కంటిన్యూగా రిలీజ్ చేస్తానని తన అభిమానులకు మాట ఇచ్చాడు. కానీ శంకర్ గేమ్ ఛేంజర్ తర్వాత ఏ సినిమా ప్ర
యూపీఐ పేమెంట్స్ చేసేవారికి కొత్త రూల్ అమల్లోకి రానుంది. ఈ రూల్ ప్రకారం..ఎవరైనా కొత్త వ్యక్తులకు రూ.2 వేలకుపైన ట్రాన్సాక్షన్స్ చేశాక మరో ట్రాన్సాక్షన్ అదే వ్యక్తికి చేయడానికి 4 గంటల పాటు సమయం పట్టనుంది. దీంతో డిజిటల్ పేమెంట్స్ మరింత ఆలస్యం కాన
ఉత్తరకాశీలోని టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రెస్క్యూ టీమ్ బయటకు తీసుకొస్తోంది. ఒక్కొక్కరినే టన్నెల్ లో అమర్చిన సేఫ్ పైప్ లైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్నారు. వచ్చిన వారిని అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలిస్తున్నారు. 17 రోజుల తర్వాత క
మిమిక్రీ ఆర్టిస్ట్ సందీప్ కృష్ణ హిట్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. లైవ్లో పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వాయిస్లను మిమిక్రీ చేసి అబ్బురపరిచారు.
తెలుగు సినిమా మార్కెట్ హద్దులు దాటింది. ప్రతి దర్శకుడు తన సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. చిన్న హీరో సినిమానా, పెద్ద హీరో సినిమానా అనే తేడా లేకుండా పోయింది. అన్నీ పాన్ ఇండియా లెవల్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. వాటిలో కొ
టీడీపీ నేత నేడు యువగళం పాదయాత్రలో భాగంగా అమలాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులతో, విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
పెళ్లి అయిన సరే గ్లామర్ డోస్ తగ్గించేదే అంటోంది లావణ్య పాప. తాజాగా బ్లాక్ డ్రెస్లో అందాలను ప్రదర్శించింది. ఆ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ చక్కర్లు కొడుతున్నాయి.
తెలంగాణలో నేటి నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎన్నికల ప్రచారం నేటితో ముగిసిందని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
రామ్ గోపాల్ వర్మ గురించి దర్శకుడు రాజమౌళి కొనియాడిన సంగతి తెలిసిందే. దీనిపై ఎక్స్ వేదికగా వర్మ స్పందించారు. ఆ వర్మ గురించి తాను ఎప్పుడూ వినలేదని రాసుకొచ్చారు.